వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల సరస్వతినగర్లో తలారి సిద్ధార్థ(22) అద్దె ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని మృతి చెందాడు. నాగర్కర్నూల్ జిల్లా అమ్మపల్లికి చెందిన సిద్ధార్థ రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్య పుట్టింటికి వెళ్లడంతో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
తండ్రి నిరంజన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మల్లేష్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

