వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితిని పురస్కరించుకుని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నియోజకవర్గంలోని పలు వినాయక మండపాలను సందర్శించారు.
పెద్ద రామ్ మందిర్, వైశ్య భవన్ తదితర మండపాలకు వెళ్లి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండపాల వద్ద నిర్వాహకులతో మాట్లాడి ఉత్సవ ఏర్పాట్లను తెలుసుకున్నారు. వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కోరారు.
Comments
Loading comments...

