వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ జిల్లా ధర్మారంలో భర్త గుప్తేశ్వర్ వేధింపులు తాళలేక నవవధువు మిల్లీ బిస్వాస్ (21) ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
పెళ్లయిన మూడు నెలలకే భర్త అనుమానంతో వేధించడంతోపాటు చనిపోవాలని అనడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

