Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్‌ గణేశుని దర్శించుకున్న భక్తులు

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 9:40 PM హైదరాబాద్General
ఖైరతాబాద్‌ గణేశుని దర్శించుకున్న భక్తులు - Udayam
వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్‌లో కొలువుదీరిన పంచముఖ సంకటహర మహాగణపతిని గవర్నర్ దంపతులు, మంత్రులు, ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించగా, సాయంత్రం 6 గంటల సమయానికి 75 వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...