వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై పెదకాకానిలో నిర్వాహకులకు అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. లౌడ్స్పీకర్లకు అనుమతి తప్పనిసరని, విద్యుత్ భద్రతతో పాటు అగ్నిప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని ఎంఆర్వో, ఎస్సైలు తెలిపారు.
నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

