వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు జిల్లా ప్రజలకు గుంటూరు ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
విఘ్న నివారకుడైన ఆ గణనాథుని దివ్య ఆశీస్సులతో ప్రజలందరి ఇళ్లలో సిరిసంపదలు, ఆయురారోగ్యాలు నిండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

