వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి పండుగను సంతోషంగా జరుపుకోవాలని దాచేపల్లి సీఐ షేక్ ఖాజావలి కోరారు.
శనివారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉత్సవ కమిటీ సభ్యుల సమావేశంలో మాట్లాడిన ఆయన, ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

