వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని పూసపాటిరేగ మండల విశాలాంధ్ర విలేఖరి గోవింద్ పై జరిగిన దాడిని జెడ్పి ఛైర్పర్సన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి వైసీపీ ఇంచార్జ్ మజ్జి శ్రీనివాస్ రావు(చిన్నశ్రీను) తీవ్రంగా ఖండించారు.
విలేకరి గోవింద్ పై దాడి జరిగిందని తెలిసి చిన్నశ్రీను తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. దాడిని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. దాడిలో గాయపడ్డ గోవింద్ త్వరగా కోలుకోవాలని అయన అకాంక్షించారు.
Comments
Loading comments...

