Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికసిత భారత్ అంశంపై వ్యాసరచన పోటీలు.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 03, 2026 10:22 AM మేడ్చల్ మల్కాజిగిరి General
వికసిత భారత్ అంశంపై వ్యాసరచన పోటీలు. - Udayam
నగరంలోని శ్రీగడి మైసమ్మ తల్లి దేవాలయంలో 'స్వదేశీ వస్తు వినియోగం–ఆత్మనిర్భర్, వికసిత భారత్' అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోటీలకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. విజేతలకు ఈ నెల 23న నిర్వహించనున్న బోనాల పండుగ వేడుకల సందర్భంగా బహుమతులు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Comments

G
Loading comments...