వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో ఈనెల 14వ తేదీన మండల కార్యాలయంలోని ఎంపీడీవో ఛాంబర్ లో పంచాయతీ కార్యదర్శిపై దాడి చేసినటువంటి కందనెల్లి తండా సర్పంచ్ అతని కుమారుడు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వ ఉద్యోగులను ఇటువంటి ఇబ్బందులకు గురిచేస్తున్న వీరిపై తగిన చర్యలు తీసుకొని ఇటువంటి మరకత పునరావృతం కాకుండా చూడాలని వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ వినతి పత్రం ఇచ్చారు.
Comments
Loading comments...

