వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు బోనమ్మగుంత వద్ద నిర్వహించిన వన మహోత్సవంలో భాగంగా మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం శ్రీ అనన్య మొక్కలు నాటారు.
పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

