Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ ట్రెయిన్ ను పొడిగించండి ఎమ్మెల్యే యాదయ్య

Follow Udayam on Google
వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ ట్రెయిన్ ను పొడిగించండి ఎమ్మెల్యే యాదయ్య - Udayam
వికారాబాద్ నుండి పదివేల మంది రోజు ట్రైన్ లో హైదరాబాద్ కు వెళ్తుంటారు ట్రైన్ లింగంపల్లి నుండి ట్రైన్ ను పొడిగిస్తే ఈ ప్రాంత ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. నేను రైల్వే తో చాలా సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యే యాదయ్య కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి ఆయన వివరించారు ఈ కార్యక్రమం లో ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...