Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ స్టేషన్‌కు కొత్త కళ

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 29, 2026 3:22 PM వికారాబాద్General
వికారాబాద్ స్టేషన్‌కు కొత్త కళ - Udayam
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే జంక్షన్‌ను రూ.35 కోట్లతో అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆదివారం పరిశీలించనున్నారు. స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్కలేటర్, లిఫ్ట్, ఇతర సౌకర్యాలను ఆయన పరిశీలిస్తారు. తాండూరు పర్యటనకు వెళ్తున్న కిషన్‌రెడ్డి వికారాబాద్‌లో పర్యటించనున్న నేపథ్యంలో రైల్వే పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...