Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ ప్రజావాణికి 165 ఫిర్యాదులు.. త్వరిత పరిష్కారానికి కలెక్టర్ ఆదేశం

Anjaiah kindoddy Jul 28, 2026 8:38 AM వికారాబాద్తెలంగాణ
వికారాబాద్ ప్రజావాణికి 165 ఫిర్యాదులు.. త్వరిత పరిష్కారానికి కలెక్టర్ ఆదేశం - Udayam Digital
వికారాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ 165 ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఆరోగ్యం, వ్యవసాయం, పెన్షన్, విద్యుత్, విద్య, హౌసింగ్ తదితర శాఖలకు సంబంధించిన వినతులు అందాయి.

Comments

G
Loading comments...