Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ కలెక్టరేట్ వద్ద ప్రజాసంఘాల ధర్నా

Follow Udayam on Google
dasari naveen kumar Aug 01, 2026 5:14 PM వికారాబాద్General
వికారాబాద్ కలెక్టరేట్ వద్ద ప్రజాసంఘాల ధర్నా - Udayam
వికారాబాద్ జిల్లా యాలాల మండలం దౌలాపూర్, చెన్నారం దళిత, పేద రైతుల భూములను ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో బలవంతంగా తీసుకోవడాన్ని నిరసిస్తూ కేవీపీఎస్, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చాయి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమికి భూమి, మూడింతల నష్టపరిహారం మరియు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...