Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా కేంద్రంలో విషాద ఘటన ఉరి వేసుకొని ఆత్మ హత్య

Follow Udayam on Google
వికారాబాద్ జిల్లా కేంద్రంలో విషాద ఘటన  ఉరి వేసుకొని ఆత్మ హత్య - Udayam
వికారాబాద్ జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది బ్లాక్ నెంబర్ 49 హౌస్ నెంబర్ 14 లో నివాసముంటున్న 18 సంవత్సరాల వయస్సు యువతి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శంకర్ రేఖ దంపతుల చిన్న కూతురు ప్రీతి 18 సంవత్సరాల వయసుగా పోలీసులు గుర్తించారు వీరికి ముగ్గురు కూతురు ఒక కుమారుడు ఉన్నారు. తండ్రి శంకర్ టైలర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్టు తెలిసింది

Comments

G
Loading comments...