వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత సర్పంచులదేనని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు.
గురువారం వికారాబాద్ మండల ప్రజా పరిషత్ హాలులో నిర్వహించినమండల స్థాయి సమీక్షా సమావేశంలోఆయన మాట్లాడుతూ.. అధికారులు ప్రజా సమస్యలను వెంటనేపరిష్కరించాలని, ఫోన్ చేసినప్పుడుఅందుబాటులో ఉండాలనిఆదేశించారు.ఈ కార్యక్రమం లో వికారాబాద్ జిల్లా ఎస్ పికలెక్టర్ పాల్గొన్నారు
Comments
Loading comments...

