వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3 గంటల్లో ఆయా జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్లకు దూరంగా ఉండాలని అధికారులు కోరారు.
Comments
Loading comments...

