వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో మంచాల కొరతతో ఇద్దరు తల్లులు, ఇద్దరు బిడ్డలు ఒకే మంచంపై పడుకోవాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. రూ.23.75 కోట్లతో నిర్మించిన కొత్త క్రిటికల్ కేర్ బ్లాక్ పూర్తయినా నెలలుగా ప్రారంభించలేదు.
కొత్త బ్లాక్లో 130 ఆక్సిజన్ మంచాలు, నాలుగు ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూలు ఉన్నాయి. ఇది అందుబాటులోకి వస్తే ప్రసూతి సేవలకు ఉపశమనం కలగనుంది.
Comments
Loading comments...

