వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడకు చెందిన వ్యాపారి నాగయ్య(53) కిడ్నాప్ కేసు విషాదంగా మారింది. అక్కను పట్టించుకోకుండా మరో మహిళతో జీవిస్తున్నాడని, అక్క జీవితం నాశనమవుతుందని బావమరిది ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. దీంతో రూ.4 లక్షలకు నలుగురితో సుపారీ మాట్లాడుకుని నాగయ్యను హత్య చేసినట్లు తెలుస్తోంది.
ఓలేరు శివారులో నాగయ్య మృతదేహాన్ని పూడ్చినట్లు సమాచారం. ఈ కేసులో బావమరిదితో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

