Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీర్నపల్లి అధికారులు ఎక్కడమారని తీరు 11 కావస్తున్న పత్తాకులేని అధికారులు.

Follow Udayam on Google
Sircilla jilla news Aug 12, 2026 12:01 PM రాజన్న సిరిసిల్లGeneral
వీర్నపల్లి అధికారులు ఎక్కడమారని తీరు 11 కావస్తున్న పత్తాకులేని అధికారులు. - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని మండల పరిషత్, తహసిల్దార్, ఉపాధి హామీ కార్యాలయంలో 11 కావస్తున్న అధికారులు లేక ఖాళీ కూర్చునే దర్శనమిస్తున్నాయి. ఉన్నతాధికారులు హెచ్చరించిన అధికారుల తీరు మారకపోవడంతో మారుమూల పల్లెల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...