వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి పవర్ ప్లాంట్లో బొగ్గు, బూడిద నిర్వహణ విభాగాల ప్రైవేటీకరణ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఉద్యోగుల జాక్ ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్ ఖైరతాబాద్ విద్యుత్ సౌధ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు.
దీనికి సంబంధించిన పోస్టర్లను జగిత్యాలలో విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 వేల మంది ఉద్యోగులు పాల్గొంటారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

