Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ సమస్యలపై రైతుల రాస్తారోకో

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 4:30 PM యాదాద్రి భువనగిరిGeneral
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో విద్యుత్ సబ్‌స్టేషన్‌ ఎదుట రైతులు రాస్తారోకో చేశారు. లో-వోల్టేజ్‌తో మోటార్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ అధికారులు ఫోన్లు కూడా ఎత్తడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...