Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులతో రాఖీ ఆకృతి.. చెట్లకు పర్యావరణ రాఖీలు

Follow Udayam on Google
madhu Aug 27, 2026 3:24 PM ములుగుGeneral
విద్యార్థులతో రాఖీ ఆకృతి.. చెట్లకు పర్యావరణ రాఖీలు - Udayam
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాఖీ పౌర్ణమి సందర్భంగా విద్యార్థులు వినూత్నంగా రాఖీ వేడుకలు నిర్వహించారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు రాఖీ ఆకారంలో నిలబడి ఆకట్టుకున్నారు. చెట్ల ఆకులు, పుష్పాలతో సహజ రాఖీలు తయారు చేసి పాఠశాల ఆవరణంలోని చెట్లకు కట్టి ‘వృక్ష బంధన్’ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

Comments

G
Loading comments...