వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు భావి పౌరులుగా తయారయ్యేలా ఉపాధ్యాయులు విద్యతోపాటు తరగతి గదులలో నైతిక విలువలు బోధించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి.కే జనార్ధన, యం.సి. సుంకన్న తెలిపారు.
ఎస్టీయూ పత్తికొండ మండల శాఖ ఆధ్వర్యంలో ఏ.నాగరాజు అధ్యక్షతన శాంతి టాలెంట్ పాఠశాలలో ఎ.చంద్రమోహన్, పి.విగ్నేశ్వర్, డి.హమిద్, పి.శ్రీదేవిలను సన్మానించారు. కార్యక్రమంలో అడివన్న, ఐ.రామమోహన్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

