వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డి మండలంలోని యూనిఫాం స్టిచింగ్, బల్క్ కటింగ్ సెంటర్ను నేడు అధికారులు సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా MEO రాజు
APM రామనారాయణ గౌడ్ సెంటర్ను సందర్శించి యూనిఫాం తయారీ ప్రక్రియను పరిశీలించారు. మొదటి జత యూనిఫామ్లను వీలైనంత త్వరగా పూర్తి చేసి పాఠశాలలకు అందజేయాలని సూచించారు.
Comments
Loading comments...

