Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం కల్పించడంపై హర్షం

Follow Udayam on Google
Jaipal Sep 05, 2026 12:11 AM నాగర్ కర్నూల్General
విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం కల్పించడంపై హర్షం - Udayam
నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రంలోని యాదిరెడ్డిపల్లి నుంచి ఇంద్రకల్ గ్రామానికి విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం కల్పించడంపై బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ (బీఎస్‌ఎఫ్) నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో మేనేజర్‌ను బీఎస్‌ఎఫ్ నాయకులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...