Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల ఆరోగ్య పరీక్షలపై MEO పరిశీలన

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 3:05 PM ప్రకాశం General
విద్యార్థుల ఆరోగ్య పరీక్షలపై MEO పరిశీలన - Udayam
కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా గురువారం విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలను ఎంఈవో అబ్దుల్ సత్తార్ పరిశీలించారు. వైద్య సిబ్బంది విద్యార్థుల ఎత్తు, బరువు, హిమోగ్లోబిన్ శాతాన్ని నమోదు చేశారు. ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి, అవసరమైన వైద్య సేవలు అందించేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయని ఎంఈవో తెలిపారు.

Comments

G
Loading comments...