Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థి నేస్తం ట్రస్ట్ జిల్లా కన్వీనర్‌గా పురుషోత్తం రెడ్డి

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 26, 2026 5:05 PM ఆదిలాబాద్General
విద్యార్థి నేస్తం ట్రస్ట్ జిల్లా కన్వీనర్‌గా పురుషోత్తం రెడ్డి - Udayam
విద్యార్థి నేస్తం ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కన్వీనర్‌గా బద్దం పురుషోత్తం రెడ్డి, జిల్లా కో-కన్వీనర్‌గా గొడిసెల రమణగౌడ్‌ నియమితులయ్యారు. ట్రస్ట్‌ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ పి.మురళి మనోహర్‌ నియామక ప్రకటన విడుదల చేశారు. యువతకు విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ వికాసంపై కార్యక్రమాలు చేపడతామని పురుషోత్తం రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...