Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థి నేస్తం ఎడ్యుకేషన్ ట్రస్ట్ నూతన కమిటీ

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 28, 2026 8:14 PM వికారాబాద్General
విద్యార్థి నేస్తం ఎడ్యుకేషన్ ట్రస్ట్ నూతన కమిటీ - Udayam
విద్యార్థి నేస్తం ఎడ్యుకేషన్ ట్రస్ట్ వికారాబాద్ జిల్లా కన్వీనర్‌గా వ్యాసరాజ్ కళ్యాణ్, కో–కన్వీనర్‌గా ఎం. రవీందర్ నియమితులయ్యారు. ఈ మేరకు ట్రస్ట్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ పి. మురళీ మనోహర్ ఉత్తర్వులు జారీ చేశారు. యువతలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, నాయకత్వ లక్షణాల పెంపే లక్ష్యంగా జిల్లాలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడతామని నూతన బాధ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...