వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీఐ, డిప్లొమా విద్యా వ్యవస్థలను విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన GO No.97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ PDSU ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట విద్యార్థులు నిరసన చేపట్టడం జరిగింది.
ఈ సందర్భంగా PDSU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి.మహేందర్, పి.కిరణ్ లు మాట్లాడుతూ విలీనం వద్దు – విద్యా వ్యవస్థలను బలోపేతం చేయాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

