వార్తలకు తిరిగి వెళ్లండి

బిజినపల్లి మండల కేంద్రంలోని విద్య వైద్యరంగంలో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుప్పల్లి అశోక్ డిమాండ్ చేశారు
సోమవారం ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిప్యూటీ తాసిల్దార్ శ్రావణ్ కుమార్ కి వినతిపత్రం సమర్పించారు
Comments
Loading comments...

