వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు గ్రీమ్స్పేట మున్సిపల్ హైస్కూల్లో వయోజన విద్య ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి జడ్జి ఎం.ఎస్. భారతి మాట్లాడుతూ అక్షరాస్యత అంటే చదవడం, రాయడం మాత్రమే కాకుండా హక్కులు, బాధ్యతలు తెలుసుకుని సరైన నిర్ణయాలు తీసుకోవడమన్నారు..
Comments
Loading comments...

