Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.45 వేల కోట్ల రుణాల కోసం వీఐ చర్చలు

Follow Udayam on Google
రాజేష్ Aug 17, 2026 11:05 AM బిజినెస్బిజినెస్
రూ.45 వేల కోట్ల రుణాల కోసం వీఐ చర్చలు - Udayam
రూ.45,000 కోట్ల మూలధన ప్రణాళిక కోసం ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియంతో వొడాఫోన్‌ ఐడియా రుణాలపై చర్చలు జరుపుతోందని సీఈఓ అభిజిత్‌ కిశోర్‌ తెలిపారు. ఇప్పటికే రూ.6,400 కోట్లు సమీకరించినట్లు చెప్పారు. నెట్‌వర్క్‌ విస్తరణకు రూ.9,100 కోట్ల ఆర్డర్లు ఇచ్చామని, నెలకు సగటున 3,500 4జీ సైట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...