వార్తలకు తిరిగి వెళ్లండి

వన్ప్లస్, పోకో, రెడ్మీ, ఐకూ తదితర కంపెనీలు స్మార్ట్ఫోన్ల ధరలను రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు పెంచాయి. మెమొరీ చిప్ల ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీలు తెలిపాయి.
వన్ప్లస్ ఫోన్లపై రూ.4 వేల వరకు, ఐకూ మోడళ్లపై రూ.8 వేల వరకు, పోకో, రెడ్మీ ఫోన్లపై రూ.5 వేల వరకు ధరలు పెరిగాయి. ఒప్పో, వివో కూడా పలు మోడళ్ల ధరలను సవరించాయి.
Comments
Loading comments...

