వార్తలకు తిరిగి వెళ్లండి

చమురు ధరల పెరుగుదల, పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 284.85 పాయింట్లు తగ్గి 77,717.05 వద్ద, నిఫ్టీ 69.25 పాయింట్లు పడిపోయి 24,297.05 వద్ద కొనసాగాయి.
ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, హెచ్యూఎల్, ఎస్బీఐ షేర్లు నష్టపోయాయి.
Comments
Loading comments...

