Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకన్న ఆలయంలో స్వామివారి శాస్త్రోక్తంగా కళ్యాణం

Follow Udayam on Google
Jaipal Aug 22, 2026 7:29 PM నాగర్ కర్నూల్General
వెంకన్న ఆలయంలో స్వామివారి శాస్త్రోక్తంగా కళ్యాణం - Udayam
బిజినపల్లి మండల కేంద్రంలోని పాలెం వెంకన్న దేవాలయంలో ఘనంగా శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణం శ్రావణమాసం రెండో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు వేదమంత్రోచరణల మధ్య శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించిన 36 మంది దంపతులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు

Comments

G
Loading comments...