Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంగధాంపల్లిలో రాజ్‌బహదూర్‌ విగ్రహావిష్కరణ

Follow Udayam on Google
Harika Aug 22, 2026 5:04 PM సిద్దిపేటGeneral
సిద్దిపేట రంగధాంపల్లిలో సామాజిక సేవకుడు, విద్యావేత్త రాజ్‌బహదూర్‌ వెంకట్రామ్‌రెడ్డి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. వారు విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.

Comments

G
Loading comments...