వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా ప్రతిష్ఠాత్మక వెలిగొండ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించబోతున్నామని కలెక్టర్ విజయ సునీత తెలిపారు. ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసానికి అధికారులు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
నిర్వాసితుల కాలనీల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్తు తదితర సౌకర్యాలను ఎలాంటి లోపాలు లేకుండా కల్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...

