వార్తలకు తిరిగి వెళ్లండి

రవాణాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలో త్రైమాసిక వాహన పన్ను బకాయిదారులకు నోటీసులు జారీ చేసే కార్యక్రమం కొనసాగుతోందని డీటీవో శంకర్నాయక్ తెలిపారు.
బకాయిదారులు ఆన్లైన్ లేదా మీ-సేవ ద్వారా పన్ను చెల్లించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న వారు సెప్టెంబర్ 9లోపు చెల్లించాలని, లేదంటే భారీగా పెనాల్టీ పడుతుందని హెచ్చరించారు.
Comments
Loading comments...

