వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ ఛార్జ్షీట్పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ విడుదల చేసిన ఛార్జ్షీట్పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘాటుగా స్పందించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై బహిరంగ చర్చకు బీఆర్ఎస్ నేతలు రావాలని సవాల్ విసిరారు. ఎవరి పాలనలో ప్రజలకు ఎక్కువ మేలు జరిగిందో చర్చలోనే తేల్చుకుందామని మంత్రి అన్నారు.
Comments
Loading comments...

