వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో నెలకొన్న అనా వృష్టి పరిస్థితులు తొలగి, సకాలంలో వర్షాలు కురువాలని సంకల్పించి వరుణ యాగాన్ని ఆలయ అర్చకులు, వేద పండితులు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవతా పూజలు, గౌరి పూజ, విశ్వశాంతి కార్యక్రమాలను, ఇతర పూజలను ఘనంగా నిర్వహించారు.
రాజరాజేశ్వర స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఏకాంతంగా నిర్వహించారు. వరుణయాగ మహోత్సవం లో భాగంగా శనివారం ఉదయం మూలమంత్ర హోమం చేపట్టారు.
Comments
Loading comments...

