Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ రాజన్న గుడి బండ్ పార్క్ మూసివేత..భక్తుల అసహనం

Follow Udayam on Google
hari Aug 14, 2026 7:00 PM రాజన్న సిరిసిల్లGeneral
వేములవాడ రాజన్న గుడి బండ్ పార్క్ మూసివేత..భక్తుల అసహనం - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గుడి బండ్ పార్క్ మూసి ఉండడంతో స్థానిక భక్తులు పర్యటకలు నిరాశతో వెనుతిరుగుతున్నారు. ఘనంగా ప్రారంభించినప్పటికీ సమయపాలన పాటించడం లేదని భక్తులు,సందర్శకులు వాపోతున్నారు. సంబంధిత అధికారుల,ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...