వార్తలకు తిరిగి వెళ్లండి
వేములవాడ భీమేశ్వరస్వామి గుడిలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం 42,358 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
అభిషేకాలు 120, అన్నపూజలు 56, కోడె మొక్కులు 2,680, శివకళ్యాణాలు 50 నమోదయ్యాయి. కుంకుమ పూజలు 16, సత్యనారాయణ స్వామి వ్రతాలు 10, అతి శీఘ్ర దర్శనాలు 343, శీఘ్ర దర్శనాలు 355 జరిగినట్లు పీఆర్వో శ్రీనివాస్ తెలిపారు.
Comments
Loading comments...

