వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. ఈ మేరకు వేలంకిణి ఉత్సవాలకు ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు చర్లపల్లి-వేలంకిణి మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.
ఈ రైలు సెప్టెంబర్ 8న ఉదయం 7:40 గంటలకు చర్లపల్లి నుంచి వేలంకిణికి బయలుదేరుతుందని సీపీఆర్వో శ్రీధర్ గురువారం తెలిపారు.
ఈ రైలు పలు ప్రధాన స్టేషన్లలో ఆగనుంది.
Comments
Loading comments...

