వార్తలకు తిరిగి వెళ్లండి

పానగల్ మండలం కొత్తపేటలో సర్పంచ్ రాధాకిరణ్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏపీవో కురుమయ్య హాజరై వి.బి.జి. రామ్జీ 125 రోజుల పని హామీ పథకంపై అవగాహన కల్పించారు.
ఈ పథకం కింద 318 రకాల పనులు ఉన్నాయని వి.బి.జి. రామ్జీ తెలిపారు. కార్యక్రమంలో టీఏ మహి, కార్యదర్శి నందకిశోర్, ఉపసర్పంచ్ బాలరాజు, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

