వార్తలకు తిరిగి వెళ్లండి
వారణాసికి రూ.25,000 కోట్ల హైవే ప్రాజెక్టులు

ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు రూ.25,000 కోట్లకు పైగా వ్యయంతో రెండు భారీ ఎలివేటెడ్ హైవే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఇందులో భాగంగా ఎన్హెచ్-19, వరుణ నది తీరాల వెంట ఆరు వరుసల కారిడార్లను నిర్మిస్తారు. దీంతో పాటు దేశీయ తయారీని పెంచేందుకు సెమీకాన్ 2.0, మొబైల్ స్కీమ్లను కూడా ఆమోదించారు.
Comments
Loading comments...