Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా నాటికి వందే భారత్ స్లీపర్ రైళ్లు

వివేక్ గౌడ్ Jul 22, 2026 2:36 PM అల్ ఇండియా in about 4 hours
దసరా నాటికి వందే భారత్ స్లీపర్ రైళ్లు - Udayam Digital
సుదూర ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు భారతీయ రైల్వే వందే భారత్ స్లీపర్ రైళ్లను సిద్ధం చేస్తోంది. విజయవాడ డివిజన్‌లో దసరా నాటికి వీటిని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ప్రీమియం ఇంటీరియర్స్, వైఫై, అధునాతన భద్రతతో 16 కోచ్‌లతో ఇవి రూపుదిద్దుకుంటున్నాయి. గంటకు 160 కిమీ వేగంతో ప్రయాణించే ఈ రైళ్లు ప్రయాణికులకు విమాన స్థాయి అనుభూతిని అందించనున్నాయి.

Comments

G
Loading comments...