వార్తలకు తిరిగి వెళ్లండి

రణస్థలం మండల కేంద్రంలో ఓ కన్వెన్షన్లో వైసీపీ ఎచ్చెర్ల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం గురువారం జరిగింది.
మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్సీ, పరిశీలకులు పెనుమత్స సురేష్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న స్థానిక ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

