Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక పతనం, అభివృద్ధి పట్టాలపై నడిపిస్తున్నాం

Follow Udayam on Google
T. SRINU BABU Aug 15, 2026 5:28 PM పల్నాడుGeneral
వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక పతనం, అభివృద్ధి పట్టాలపై నడిపిస్తున్నాం - Udayam
గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం ఆర్థికంగా పతనమైందని, అటువంటి ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టాలపై నడిపిస్తున్నామని ఎమ్మెల్యే యరపతినేని అన్నారు. శనివారం పిడుగురాళ్ల టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎంపీ లాల్ జాన్ బాషా వర్ధంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Comments

G
Loading comments...